రేపటి నుంచి దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు

63பார்த்தது
రేపటి నుంచి దేవిశరన్నవరాత్రి మహోత్సవాలు
నారాయణపేట మండలం సింగారం గ్రామంలో శ్రీ గిరీ పీఠంపైన కొలువైన భవానీ మాత ఆలయంలో దేవిశరన్నవరాత్రి ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం అవుతాయని ఆలయ అర్చకులు శివానంద స్వామీ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో భాగంగా గురువారం మొదటిరోజు బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారు దర్శనమిస్తారన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన సూచించారు.

தொடர்புடைய செய்தி