శోభ యాత్ర ప్రశాంత వాతావరణములో నిర్వహించుకోవాలి: ఎస్పీ

81பார்த்தது
శోభ యాత్ర ప్రశాంత వాతావరణములో నిర్వహించుకోవాలి: ఎస్పీ
నల్గొండ జిల్లాలో సోమవారం నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అని చర్యలు తీసుకుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపిఎస్ తెలిపారు. అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ సీసీ టివి కెమెరాలతో పాటు ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు.

தொடர்புடைய செய்தி