నల్గొండలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి

69பார்த்தது
నల్గొండలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి
భారత మాజీ ప్రధాని, రాజీవ్ గాంధీ జయంతిని మంగళవారం నల్గొండ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ విగ్రహానికి, పూలమాలలు వేసి నివాళులర్పించారు. డిసిసి అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ మాట్లాడుతూ దేశానికి సుస్థిరత పాలన, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డి, అబ్బాగోనీ రామేశ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி