బుచ్చమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి

57பார்த்தது
బుచ్చమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన మంత్రి
నార్కట్ పల్లి మండలం దాసరిగూడెంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బత్తుల ఉషయ్య అత్త పొలగోని బుచ్చమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించింది. సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి దసరిగూడెంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాసరెడ్డి, గుమ్ముల మోహనరెడ్డి, అబ్బాగోని రమేష్ ఉన్నారు.

தொடர்புடைய செய்தி