మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే

65பார்த்தது
మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఎమ్మెల్యే
చిట్యాల మండల పరిధిలో ఉన్న చిన్నకాపర్తిలో తిరుమందాస్ వెంకటేష్ అకాల మరణంతో వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిగా నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆర్థిక సాయం, బియ్యం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ఆవుల సుందర్ యాదవ్ ,మెట్టు వెంకటేశం, వలిగొండ సోమయ్య, మెట్టు నరసింహ, వలిగొండ సత్యనారాయణ, మిల్క్ సెంటర్ చైర్మన్ దాసరి సైదులు, అంజి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி