సాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం

72பார்த்தது
సాగునీరు ఇవ్వడంలో ప్రభుత్వం వైఫల్యం
జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్న సాగునీరు ఇవ్వడంలో పూర్తిగా వైఫల్యం చెందారని నకరికల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. గురువారం నార్కట్ పల్లి మండల కేంద్రంలోని తన నివాసంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సాగర్ నుంచి గేట్ల మీదుగా వందల క్యూసెక్కుల నీరు సముద్రంలో కలుస్తున్న, జిల్లాలోని ఆయకట్టుకు నీరు ఇవ్వలేకపోయారని తెలిపారు. జిల్లాలో సాగునీటికి సంబంధించిన రివ్యూ జరగకపోవడం శోచనీయమని అన్నారు.

தொடர்புடைய செய்தி