చిట్యాల: గ్రామంలో అలుగు పారుతున్న చెరువు.. ఆనందంలో రైతులు

83பார்த்தது
చిట్యాల: గ్రామంలో అలుగు పారుతున్న చెరువు.. ఆనందంలో రైతులు
చిట్యాల మండలం పిల్లాయిపల్లి కాలువ ద్వారా పెద్ద కాపర్తితో పాటు ఆరెగూడెం మీదుగా చిన్న కాపర్తి (కోమటి కుంట) చెరువులను నీటి నింపడం పట్ల సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు హర్షం వ్యక్తం చేశారు. చిన్నకాపర్తిలో నీటితో అలుగు పోస్తున్న కోమటి కుంట చెరువును శుక్రవారం వారు రైతులతో కలిసి వెళ్ళి పరిశీలించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామాలలో చెరువులు, కుంటలు నిండాయన్నారు.

தொடர்புடைய செய்தி