అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి

62பார்த்தது
అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలి
గణేష్ నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి కోరారు. సోమవారం అనుముల మండలం హాలియా 14వ మైలురాయి వద్ద జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ తో కలిసి కలెక్టర్ గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిమజ్జనం చేయించకుండా జిల్లా యంత్రాంగం ద్వారా ఏర్పాటు చేసిన వారి ద్వారానే నిమజ్జనం చేయించాలని ఆయన ఆదేశించారు.

தொடர்புடைய செய்தி