బైకును ఢీ కొట్టిన ట్రాక్టర్

1064பார்த்தது
బైకును ఢీ కొట్టిన ట్రాక్టర్
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజకవర్గం పెద్దవూర మండలం నాయిన వాని కుంట స్టేజీ వద్ద బైకును ట్రాక్టర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలైయ్యాయి. క్షతగాత్రుడిని సాగర్ కమలనెహ్రు ఆసుపత్రికి తరలించారు.మృతి చెందిన వ్యక్తిని పోస్టు మార్టం నిమిత్తం సాగర్ ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி