గొర్రెలపై దాడి చేసిన వీధి కుక్కలు

62பார்த்தது
గొర్రెలపై దాడి చేసిన వీధి కుక్కలు
తిరుమలగిరి మండలం కొంపల్లి గ్రామంలో సత్రసాల రాజయ్య అనే రైతు మూడు గొర్రెలపై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. కుక్కలు మాంసానికి అలవాటు అయ్యి గొర్రెలను ఆవు దూడలను మనుషుల మీదకి కూడా దాడి చేయడం జరుగుతుందని స్థానికులు వెల్లడించారు. గ్రామపంచాయతీ సిబ్బంది కుక్కల విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు గురువారం అధికారులను కోరారు.

தொடர்புடைய செய்தி