ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన ఎస్ఎఫ్ఐ

53பார்த்தது
ఎమ్మెల్యేకు వినతి పత్రం అందించిన ఎస్ఎఫ్ఐ
హాలియా పట్టణంలోని తుమ్మడం బీసీ గురుకుల పాఠశాలలో ఉన్న సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే జైవీర్ రెడ్డికి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆకారపు నరేష్, ఖమ్మంపాటీ శంకర్ మాట్లాడుతూ. నిర్లక్ష్యంతో గురుకుల పాఠశాల సమస్యలు నిలయాలుగా మారాయి అని అటు విద్య ఇటు భోజనం సరిగా లేదు అని పెరుగుతున్న ధరకు అనుకూలంగా మెస్ చార్జీలు పెంచకుండా పౌష్టికాహారం ఎలా సాధ్యమన్నారు.

தொடர்புடைய செய்தி