బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

71பார்த்தது
బాలికలు చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
నల్గొండ జిల్లా న్యాయ సేవ అధికారి సంస్థ కార్యదర్శి దీప్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని బీసీ వెల్ఫేర్ బాలికల వసతి గృహలలో బాలికల సంరక్షణ చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, బాలికలపై జరిగే అఘాయిత్యాల పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. విద్య ద్వారా సమాజంలో అసమానతలు తొలగిపోతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్ భీమనపల్లి శ్రీకాంత్, తదితరుల పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி