సి ఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి

61பார்த்தது
సి ఎం సహాయ నిధిని సద్వినియోగం చేసుకోవాలి
ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్సీ కోటిరెడ్డి అన్నారు. బుధవారం మిర్యాలగూడ పట్టణంలోని వారి క్యాంపు కార్యాలయంలో నాగార్జునసాగర్లోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ యం. సి కోటిరెడ్డి సిఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మండలాలకు చెందిన దాదాపు 18 మంది లబ్ధిదారులకు 4, 29, 500 /- లక్షల రూపాయల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி