వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం

69பார்த்தது
వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం
మర్రిగూడ మండలం ఎంపీడీవో కార్యాలయంలో గురువారం ఓటరు జాబితాపై వివిధ రాజకీయ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు ఓటర్ సవరణ గురించి స్థానిక ఎంపీడీవో  వివరించారు. కార్యక్రమంలో సిపిఐ  పార్టీ మండల కార్యదర్శి ఈదుల బిక్షం రెడ్డి, సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య, టిడిపి మండల అధ్యక్షుడు దోమల వెంకటయ్య, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు లెంకలపల్లి మాజీ సర్పంచ్ పాక నగేష్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி