తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించారంటూ మహిళల నిరసన

59பார்த்தது
తమ కుటుంబ సభ్యులపై అక్రమ కేసులు బనాయించారంటూ మహిళల నిరసన
చింతపల్లి: అక్రమంగా తమ కుటుంబ సభ్యులపై కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ వింజమూరు గ్రామానికి చెందిన మహిళలు ఆదివారం మండల కేంద్రంలోని బీఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేసి వినతిపత్రం అందజేశారు. ఈనెల 12న గణేష్ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న దళితులను కులం పేరుతో దూషించి, మావాళ్లపైనే 17 మందిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారని, పోలీసులు కాంగ్రెస్ ఏజెంట్లుగా మారారన్నారు.

தொடர்புடைய செய்தி