అదృశ్యమైన విద్యార్ధుల కథ సుఖాంతం

74பார்த்தது
అదృశ్యమైన విద్యార్ధుల కథ సుఖాంతం
నల్గొండ జిల్లా దేవరకొండ మైనార్టీ గురుకులం నుంచి అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు కథ సుఖాంతమైంది. ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపట్టిన పోలీసులు బుధవారం రాత్రి ఇబ్రహీంపట్నం వద్ద ఉన్న విద్యార్థులను పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు.

தொடர்புடைய செய்தி