కాల్వ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

72பார்த்தது
కాల్వ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
దేవరకొండ పట్టణం 11వ వార్డులో 5 లక్షల వ్యయంతో అండర్ గ్రౌండ్ మురుగు నీటి కాల్వ నిర్మాణం పనుల శంకుస్థాపన కార్యక్రమంలో ఎమ్మెల్యే బాలు నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహా, పలువురు కౌన్సిలర్ లు హనుమంతు, వెంకటేష్ గౌడ్, పున్న సైదులు, సిరాజ్ ఖాన్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కిన్నెర హరికృష్ణ, తౌఫిక్, సంబంధిత అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி