ఈనెల 20న టన్నెల్ పనులను పరిశీలించనున్న డిప్యూటీ సీఎం

74பார்த்தது
ఈనెల 20న టన్నెల్ పనులను పరిశీలించనున్న డిప్యూటీ సీఎం
ఈనెల 20వ తేదీన నల్గొండ, నాగర్ కర్నూల్ జిల్లాల సరిహద్దులోని మన్నెవారిపల్లి శివారులో ఎస్ఎల్బీసీ సొరంగం పనులను పరిశీలించేందుకు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రానున్నట్లు ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. ఈ మేరకు సోమవారం అధికారులతో కలిసి టన్నెల్ వద్ద హెలిపాడ్ ను పరిశీలించారు. సొరంగం, నక్కలగండి, తదితర ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

தொடர்புடைய செய்தி