ఎస్ ఎల్ బి సి సొరంగ మార్గాన్ని పరిశీలించిన మంత్రులు

71பார்த்தது
ఎస్ ఎల్ బి సి సొరంగ మార్గాన్ని పరిశీలించిన మంత్రులు
దక్షిణ తెలంగాణలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికై రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తుందని ఉప ముఖ్యమంత్రి విక్రమార్క అన్నారు. శుక్రవారం శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ, ఎమ్మెల్యేలతో కలిసి ఎస్ఎల్బీసీ శ్రీశైలం సొరంగ మార్గాన్ని సందర్శించారు. గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసిందని అన్నారు.

தொடர்புடைய செய்தி