శోభాయాత్రలో కత్తితో దాడి

59பார்த்தது
శోభాయాత్రలో కత్తితో దాడి
నల్గొండ జిల్లా దేవరకొండలో సోమవారం ప్రశాంతంగా జరుగుతున్న గణేష్ శోభాయాత్రలో ఒక్కసారిగా అలజడి రేగింది. శోభాయాత్రలో శంకర్ అనే యువకుడిపై మరో యువకుడు కత్తితో దాడి చేసి పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించి, దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

தொடர்புடைய செய்தி