చందంపేట: ఏకపక్షంగా వేసిన ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి

51பார்த்தது
చందంపేట: ఏకపక్షంగా వేసిన ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలి
చందంపేట మండలంలో ఏకపక్షంగా ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర సర్పంచ్ ల ఫోరం మాజీ అధ్యక్షులు జర్పుల లోక్య నాయక్ శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. మండలంలోని 28 జీపీలు ఉండగా, ఎక్కడ కూడా గ్రామసభలు పెట్టలేదని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోనే కమిటీలు వేశారని వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బాలవర్ధిరాజు, సైదులు, గోవర్ధన్, హరిలాల్, గోపాల్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி