జిల్లా బాలుడికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం

79பார்த்தது
జిల్లా బాలుడికి వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్లో స్థానం
నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన ఓరుగంటి పవన్ కుమార్, రూప రేణుక దంపతుల కుమారుడు ఓరుగంటి రేయాన్హ్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం సంపాదించాడు. రేయాన్ పలు దేశాలు, జంతువులు, పక్షులు, గ్రహాల పేర్లు, జనరల్ నాలెడ్జ్, జాతీయ చిహ్నాల పేర్లను 15 నిమిషాల్లో 150కు పైగా చెప్పాడు. దీంతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ లభించింది. జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి చేతుల మీదుగా రేయాన్డ్ మెడల్, సర్టిఫికెట్ అందుకున్నాడు.

தொடர்புடைய செய்தி