ఇంటింటా వైద్య సిబ్బంది ఫీవర్ సర్వే

76பார்த்தது
ఇంటింటా వైద్య  సిబ్బంది ఫీవర్ సర్వే
లింగాల మండలం చెన్నంపల్లి గ్రామంలో గురువారం వైద్య సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే నిర్వహించారు. అపరిశుభ్రం వల్ల సంభవించే రోగాల గురించి ప్రజలకు తెలిపారు. చుట్టూ ఉండే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హెల్త్ అసిస్టెంట్ మల్లేష్, ఏఎన్ఎం రాజీ బాయ్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி