అధైర్య పడకండి అండగా ఉంటా: ఎమ్మెల్యే

64பார்த்தது
అధైర్య పడకండి అండగా ఉంటా: ఎమ్మెల్యే
బిజినపల్లి మండలం పాలెం గ్రామంలో ఇల్లు కోల్పోయిన బాధితులకు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తక్షణ సహాయం కింద బియ్యం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ఇల్లు కోల్పోయిన బాధితులు ధైర్యంగా ఉండాలని ప్రభుత్వపరంగా అన్ని రకాలుగా ఆదుకుంటామని తెలిపాడు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో, కాంగ్రెస్ నాయకులు నర్సింహారెడ్డి, రామకృష్ణ, రాములు, ఖిజర్ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி