విద్యుత్ షాక్ కి ఆవు మృతి

275பார்த்தது
విద్యుత్ షాక్ కి ఆవు మృతి
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లపూర్ నియోజకవర్గం కోడేర్ మండలం జనుంపల్లి గ్రామంలో మంగళవారం గ్రామ పంచాయితీలో గల బోరువద్ద ఆవు నీళ్లు త్రాగడానికి వెళ్లి.. విద్యుత్ షాక్ తో అక్కడికిక్కడే మృతి చెందింది. సుమారు రూ. 35,000 నష్ట పోయామని.. అవుకు చిన్న లేగ దూడ ఉందని.. యజమాని పూజారి రాములు తెలిపారు. ఆవు మరణాన్ని జీర్ణించుకోలేక పోతున్నామని.. యజమాని కుటుంభం సభ్యులు వాపోయారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி