మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య.. నిందితుడికి 14 రోజుల రిమాండ్

77பார்த்தது
మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య.. నిందితుడికి 14 రోజుల రిమాండ్
మహారాష్ట్రలోని మాజీ మంత్రి బాబా సిద్ధిఖీ హత్య కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరు నిందితులను ముంబైలోని ఎస్‌ప్లనేడ్ కోర్టులో హాజరుపరిచగా.. 14 రోజులు రిమాండ్‌కు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హర్యానాకు చెందిన గుర్మెల్ సింగ్‌‌ను ఈ నెల 21వ తేదీ వరకు పోలీసు కస్టడీలో ఉంచడానికి అనుమతించింది. ఇదిలా ఉండగా మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.

தொடர்புடைய செய்தி