30 రోజుల్లోగా మూసీ జీవనోపాధి కమిటీ కార్యాచరణ రూపకల్పన

84பார்த்தது
30 రోజుల్లోగా మూసీ జీవనోపాధి కమిటీ కార్యాచరణ రూపకల్పన
మూసీ జీవనోపాధి కమిటీలో దాన కిషోర్ మెంబర్ కన్వీనర్​గా ఉన్నారు. మైనార్టీ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖతోపాటు పాఠశాల విద్య కమిషనర్, తెలంగాణ గురుకుల పాఠశాలల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీలోని సభ్యులు తమ తమ శాఖలకు సంబంధించిన కార్యాచరణను రూపొందించి 30 రోజుల్లోగా ప్రభుత్వానికి సమర్పించాలని ప్రభుత్వం ఆదేశించింది.

தொடர்புடைய செய்தி