ప్రియురాలితో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్

84பார்த்தது
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదంలో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దువ్వాడ శ్రీనివాస్ తన ప్రియురాలు మాధురితో కలిసి నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాలను తనివీతీరా చూసేందుకు తిరుమలకు వెళ్లామని దువ్వాడ తెలిపారు. శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకున్నామని తెలిపారు. వీరికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌గా మారింది.

தொடர்புடைய செய்தி