విజయవాడ వరద బాధితులకు అండగా నిలిచిన ఎమ్మెల్యే గళ్ళా మాధవి (వీడియో)

1078பார்த்தது
ఏపీ మంత్రి నారా లోకేష్ పిలుపు మేరకు విజయవాడ వరద బాధితులకు శ్రీ భ్రమర ట్రస్ట్ అధినేత గల్లా రామచంద్రరావు సహకారంతో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి 10 వేల ఆహార ప్యాకెట్లు, 20 వేల వాటర్ బాటిళ్ల వాహనాలకు మాధవి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ క్రమంలో మాధవి మాట్లాడుతూ.. వర్షాల కారణంగా విజయవాడ మునిగిపోవటం, సుమారు 1-2 లక్షల మంది వరదల్లో ఉండటం బాధాకరమని, విపత్తుల సమయంలో ప్రజలకి అండగా నిలబడేది టీడీపీ పార్టీయేనని, ప్రజలు కంగారుపడవద్దని మాధవి కోరారు.

தொடர்புடைய செய்தி