మంత్రి సురేఖ‌వి అస‌త్యాలు: కేటీఆర్‌

71பார்த்தது
మంత్రి సురేఖ‌వి అస‌త్యాలు: కేటీఆర్‌
TG: మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం కేసులో బీఆర్‌ఎస్ నేత కేటీఆర్ వాగ్మూలం ఇచ్చారు. ‘‘ఒక మహిళా మంత్రి అయ్యిండి.. నాపై అసత్య ఆరోపణలు చేశారు. ఆధారాలు లేకుండా మాట్లాడారు. నా పరువు ప్రతిష్టలు దెబ్బతీసేలా మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ చేశానని అన్నారు. ఆమె వ్యాఖ్యలు అవాస్తవం. పబ్లిసిటీ కోసమే కొండా సురేఖ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. మంత్రి సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి’’ అని చెప్పుకొచ్చారు.

தொடர்புடைய செய்தி