వరద ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటన

51பார்த்தது
ఖమ్మం జిల్లాలోని వరద ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మరోసారి పర్యటించారు. రహదారుల మరమ్మతులు, బాధితులకు తక్షణ సాయం, వరద బాధితుల వివరాల సేకరణఫై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. వరద బాధితుల సమస్యలను అడిగి తెలుసుకుని తక్షణమే పరిష్కరిస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி