రాజ్యాంగం కల్పించిన హక్కులను వ్యతిరేకించరాదు : కలెక్టర్

52பார்த்தது
మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం గౌతోజిగూడలో జరిగిన కుల బహిష్కరణపై హైకోర్టు ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి సోమవారం గ్రామస్థులకు అవగాహన కల్పించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని కుల బహిష్కరణ తీర్మానం చేయడం నేరమని వివరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులను వ్యతిరేకించరాదని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్ర రెడ్డి, డీఎస్పీ వెంకట్ రెడ్డి గ్రామస్తులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி