కొప్పుల పల్లి గ్రామంలో మీడియా సమావేశం

80பார்த்தது
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గం మాసాయిపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో దళిత కుటుంబాలు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామంలో 37 కుటుంబాలు కలిసి మెలిసి ఉంటున్నాయని, అయితే చిన్నచిన్న కారణాలతో గొడవలు జరిగాయన్నారు. వీటిపై పోలీసులు కేసులు నమోదు చేశారన్నారు. వెలివేయలేదని వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி