అధికారుల సూచనలు పాటించండి

78பார்த்தது
అధికారుల సూచనలు పాటించండి
రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనలు పాటిస్తే పంట దిగుబడి ఎక్కువగా వస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివప్రసాద్ అన్నారు. హత్నూర మండలం కాసాల గ్రామంలో పత్తి పంటను బుధవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, పత్తి రైతులకు ప్రభుత్వం మద్దతు ధర ఇస్తుందని చెప్పారు. కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி