పేద ప్రజల వైద్యానికి ప్రభుత్వం సహకారం: ఎమ్మెల్యే

71பார்த்தது
పేద ప్రజల వైద్యానికి ప్రభుత్వం సహకారం: ఎమ్మెల్యే
పేద ప్రజల వైద్యానికి ప్రభుత్వం సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు అన్నారు. మెదక్ పట్టణంలోని ద్వారకా గార్జెన్స్ లో నియోజక వర్గం కు సంబంధించిన లబ్దిదారులకు సిఎంఆర్ఎఫ్ చెక్కులను శుక్రవారం లబ్ధిదారులకు అందజేశారు. ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி