అబద్దాల పునాదులపై ఏర్పడింది కాంగ్రెస్ సర్కార్: మాజీ మంత్రి

54பார்த்தது
మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అబ్దాల పునాదులపై ఏర్పడిందే కాంగ్రెస్ సర్కార్ అని అన్నారు. రాష్ట్రం అప్పుల పాలైందని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி