10 నెలలు గడుస్తున్న 4వేల పింఛన్ ఎప్పుడు ఇస్తారు

76பார்த்தது
మెదక్ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ 200 రూపాయల పింఛన్‌ను మొదటి నెలలోనే రూ. 1000కి పెంచారు. రెండోసారి అధికారంలోకి రాగానే 2వేల రూపాయలకు పెంచారన్నారు.
10 నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం 4వేల, రూపాయల పింఛన్ అందించలేదని విమర్శించారు.

தொடர்புடைய செய்தி