మండల సమైక్య 16వ వార్షిక మహాసభ

68பார்த்தது
మెదక్ జిల్లా కొల్చారం మండలంలో శనివారం మండల సమైక్య 16వ వార్షిక మహాసభ నిర్వహించారు. ఈ సమావేశానికి డిఆర్డిఓ శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. మహిళల ఆర్థిక ప్రగతి, సామాజిక ప్రగతి విషయాలపై అవగాహన కల్పించారు. మహిళల ఆర్థిక అభివృద్ధి ప్రభుత్వం కృషి చేస్తుందని, మహిళలు ఆర్థిక వ్యాపారస్తులుగా అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி