అటవీ అమరవీరులకు ఘన నివాళి

83பார்த்தது
అటవీ అమరవీరులకు ఘన నివాళి
మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ అశీష్ సింగ్, ఇతర అధికారులు అటవీ రక్షణలో ప్రాణాలు అర్పించి అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అటవీ అమరవీరులను స్మరించుకుంటూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు సర్వేశ్వర్, వేణుబాబు, రత్నాకర్ రావు, సుబాష్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி