నేటి బందును విజయవంతం చేయాలి

84பார்த்தது
నేటి బందును విజయవంతం చేయాలి
జన్నారం మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న వ్యాపారులు బందును పాటించాలని ఆదివాసి సంఘాల నాయకులు కోరారు. జైనూరులో ఆదివాసి మహిళపై జరిగిన అత్యాచారయత్నంపై ప్రభుత్వం, గవర్నర్ స్పందించకపోవడంపై నిరసన వ్యక్తం చేస్తూ శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చామన్నారు. జన్నారం మండలంలో వ్యాపారులు, అన్ని దుకాణాలు మూసివేయాలని వారు కోరారు.

தொடர்புடைய செய்தி