మంచిర్యాల: తీయని మాటలతో ప్రభుత్వం మోసం

50பார்த்தது
మంచిర్యాల: తీయని మాటలతో ప్రభుత్వం మోసం
తీయని మాటలు చెబుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తున్నదని ఎమ్మార్పీఎస్ నాయకులు శరత్, మల్లేష్, శ్రీనివాస్ లు ఆరోపించారు. బుధవారం వారు కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఎస్సీ వర్గీకరణ జరపకుండా డీఎస్సీ ఫలితాలు విడుదల చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. వీలైనంత త్వరగా వర్గీకరణను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி