వర్షాకాలంలో ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి

71பார்த்தது
వర్షాకాలంలో ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి
వర్షాకాలంలో ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ పారిశుద్ధ్యం, త్రాగునీరు అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి అధికారులు వెంకటేశ్వర్ రావు, కిషన్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி