మంచిర్యాల: ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి

63பார்த்தது
మంచిర్యాల: ప్రభుత్వ పథకాలను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలి
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డుకు చెందిన ఎం. శోభకు ఆరోగ్య ఖర్చుల నిమిత్తం ఎల్ఓసీని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు శనివారం అందజేశారు. జిల్లా కేంద్రంలోని తన నివాసంలో శోభ కుటుంబ సభ్యులకు ఆయన ఎల్ఓసీ అందించారు. అనంతరం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తోందని తెలిపారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி