ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తిరుపతి

85பார்த்தது
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: తిరుపతి
రాష్ట్ర గిరిజన కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కొట్నాక తిరుపతి గోదావరి ప్రవాహక ప్రాంతాలైనా.. గుడిరేవు లక్షికాంతాపూర్, ద్వారక కొండాపూర్, కాసిపేట్, నంబలా గూడెంలను సోమవారం సందర్శించారు. ప్రజలకు అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులు కార్యకర్తలు అందుబాటులో ఉండాలన్నారు.ఆయన వెంట ఎఎస్ఐ, ఎంపీటీసీ తదితరులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி