పీడీఎస్‌యు అర్ధ శతాబ్ది వారోత్సవాల సభను విజయవంతం చేయాలి

56பார்த்தது
పీడీఎస్‌యు అర్ధ శతాబ్ది వారోత్సవాల సభను విజయవంతం చేయాలి
హాజీపూర్ మండలం గడ్పూర్ లోని ఎస్టీ బాలుర హాస్టల్ లో పీడీఎస్యూ 50 సంవత్సరాల వారోత్సవాలను పురస్కరించుకొని అక్టోబర్ 24న హైదారాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే భారీ బహిరంగ సభ గోడ పోస్టర్లను ఆదివారం పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డి. శ్రీకాంత్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సభకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

தொடர்புடைய செய்தி