సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

58பார்த்தது
హైదారాబాద్ లోని కోఠీ మహిళ విశ్వవిద్యాలయానికి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం పట్ల రజక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం సంఘం నాయకులు మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక మహిళ యూనివర్శిటీకి ఐలమ్మ పేరు పెట్టడంతో పాటు మునిమనవరాలు శ్వేతకు రాష్ట్ర మహిళ కమిషన్ సభ్యురాలిగా అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

தொடர்புடைய செய்தி