ఎమ్మెల్యేకు నవరాత్రుల కలశం అందజేత

52பார்த்தது
ఎమ్మెల్యేకు నవరాత్రుల కలశం అందజేత
ఎమ్మెల్యే బొజ్జుకు జన్నారం మండలంలోని కిష్టాపూర్ కు చెందిన వినాయక మండప నిర్వాహకులు నవరాత్రి కలశాన్ని బుదవారం అందజేశారు. ఆ గ్రామానికి చెందిన యువకులు వినాయక మండపం ఏర్పాటుచేసి గణనాథుని వద్ద తొమ్మిది రోజులపాటు కలశాన్ని ఉంచి పూజలు చేసి ఎమ్మెల్యేకు వారు ఆ కలశాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బండారి స్వామి, దుర్గం రమేష్, బోర్లకుంట ప్రవీణ్ కుమార్, సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி