మంచిర్యాల: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికైన భార్యాభర్తలు

67பார்த்தது
మంచిర్యాల: ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఎంపికైన భార్యాభర్తలు
మంచిర్యాల జిల్లా కేంద్రానికి చెందిన భార్య భర్తలు డీఎస్సీ- 2024లో ఉపాధ్యాయ కొలువులు సాధించారు. స్థానిక ఏసీసీ ఏరియాలో నివసించే అడ్డగురి రాంచేందర్ పుష్పలత పెద్ద కుమారుడైన లక్ష్మీనారాయణ మంచిర్యాల జిల్లా నుంచి, ఆయన భార్య స్వప్న ఆసిఫాబాద్ జిల్లా నుంచి స్కూల్ అసిస్టెంట్‌గా ఎంపికయ్యారు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు సాధించడం పట్ల ఇరువురి కుటుంబాల్లో సంతోషం నెలకొంది.

தொடர்புடைய செய்தி