అడ్డా కార్మికులతో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం

80பார்த்தது
అడ్డా కార్మికులతో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం
మంచిర్యాల పట్టణంలో జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ముకారాం చౌరస్తా అడ్డా కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఇఫ్ట్యూ రాష్ట్ర కమిటీ సభ్యులు మంతెన మల్లన్న మాట్లాడుతూ ఈనెల 18న చలో కలెక్టరేట్ ను విజయవంతం చేయాలని కోరారు. భవన నిర్మాణం సంక్షేమ బోర్డు స్కీములను ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పగించవద్దని బోర్డు ద్వారానే కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி