సింగరేణి సమస్యల పరిష్కారానికి గత 25 ఏళ్లుగా అనేక ఉద్యమాలు సమ్మెలు చేసిన ఇఫ్ట్యూ పై యాజమాన్య అనుకూల సంఘ నాయకులు ఆరోపణలు చేయడం శోచనీయమని ప్రగతిశీల సింగరేణి కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోకల రమేష్ విమర్శించారు. ఆయన మంచిర్యాలలో మాట్లాడుతూ 18 రోజుల సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సమ్మెకు ద్రోహం చేసింది ఎవరో కార్మిక వర్గానికి తెలుసన్నారు.